పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్

విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. హైదరాబాద్ నగర శివారులోని బీబీనగర్‌ దగ్గర గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.