మిలియన్ మార్చ్‌ జరుగుతుంది

ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చిన మిలియన్‌ మార్చ్‌ ఈనెల 9న ట్యాంక్‌ బండ్‌ వద్ద జరుగుతుందని, జనం తరలి రావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి కోరారు. కోర్టు విధించిన డెడ్‌లైన్‌ లోగా సీఎం తమను చర్చలకు పిలవాలని ఆయన కోరారు. 9 గంటలపాటు అధికారులతో చర్చించిన సీఎం 90 నిమిషాలు తమతో మాట్లాడితే సమస్య పరిష్కారమౌతుందన్నారు.

Related Articles