టోక్యో ఒలింపిక్స్:లవ్లీనాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ కు మూడో కాంస్యం దక్కింది. మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా పోరు ముగిసింది. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ టర్కీక్రీడాకారిణి బుసెనాజ్ జరిగిన ఫైట్ లో లవ్లీనా ఓటమిపాలైంది. దీంతో లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ప్రపంచ చాంపియన్ అయిన బుసెనాజ్ మొదటి నుంచి లవ్లీనాపై ఆధిపత్యం చెలాయించింది. మూడు బౌట్లలో బుసెనాజ్ 5-0 గెలిచినట్లు ప్రకటించారు.

Related Articles