వర్మకు పోలీసుల నోటీసు


టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు అంటే సోమవారం సైబర్‌క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని పాల్‌ ఫిర్యాదు చేశారు.

Related Articles