ఆచార్య టాకీపార్ట్ పూర్తి

మెగాస్టార్‌ చిరంజీ, రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఆచార్య మూవీ టాకీ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ వెల్లడించింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఈ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే రెండు వారాల ముందు విడుదల అవుతుందని సినీ వర్గాల టాక్‌.ఆచార్య.సినిమా యూనిట్ విడుదల చేసిన లేహె సాంగ్.. ఇప్పటికే సినిమాకు విపరీతమైన క్రేజి తెచ్చిపెట్టింది. దీంతో చిత్రం విజయంపై.. అభిమానుల్లో అంచనాలు టాప్ గేర్ దాటేశాయి.

Related Articles