పంజాబ్‌ పీసీసీ అధ్యక్షునిగా సిద్ధూ

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షునిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పేరు ఖరారైంది. కాస్సేపట్లో పార్టీ హైకమాండ్‌ ఈ మేరకు ప్రకటన చేయనుంది. ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ తరవాత కాంగ్రెస్‌ హైకమాండ్‌ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసిందని, అందులో భాగంగా సిద్ధూను పీసీసీ ప్రెసిడెంట్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Articles