విశాఖ చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నారు. ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి స్టీల్ ప్లాంట్ కు భారీ ర్యాలీతో ఆయన బయలుదేరారు. అక్కడే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలుపనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రేపు ఎల్లుండి కూడా రోజుల పాటు విశాఖ పార్టీ ఆఫీస్‌లో ఉంటారు. పార్టీ కార్యకలాపాలను ఆయన సమీక్షిస్తారు.

Related Articles