శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, ఆమె కుటుంబ సభ్యులు ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఈఓ కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఆమెకు ఆహ్వానం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న తరవాత ఆమె రంగనాయకుల మండపం వద్ద పఠించారు. ఆమెకు శ్రీవారి పటాన్ని, తీర్థప్రసాదాలను టీటీడీ ఛైర్మన్‌, ఈఓ అందించారు.

Related Articles