బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి చేధించింది. ఉదయం ఆట ప్రారంభమైన వెంటనే అశ్విన్ బౌలింగ్లో ఉస్మాన్ కవాజా (0) ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్(49), లబూషేన్ (28) నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. 88 పరుగుల లోటుతో రెండో ఇన్సింగ్స్ ఆడిన భారత్ను 163 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. పుజారా(59), శ్రేయస్ అయ్యర్(26), రాణించారు. ఆసీస్ బౌలర్ లైయన్ ఏకంగా 8 వికెట్లు తీసి భారత్ను దెబ్బకొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకు ఆలౌటైంది.
Related Articles
నేటి నుంచి ఆఖరి టెస్టు
- March 9, 2023
తొలి రోజు ఆసీస్దే!
- March 2, 2023
గెలుపు ముంగిట భారత్ బోల్తా
- February 24, 2023
రెండో టెస్టులో భారత్ ఘనవిజయం
- February 20, 2023
భారత్ తొలి ఇన్నింగ్స్ 262
- February 19, 2023
ఆసీస్ 263 ఆలౌట్
- February 18, 2023
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
- February 17, 2023